ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

25264చూసినవారు
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నిజామాబాద్ కు చెందిన సాంబయ్య హుజరాబాద్ నుంచి నిజామాబాద్ కు వెళ్లే ఆర్టీసీ బస్సులో గురువారం మరణించారు. మెట్ పల్లి బస్టాండ్ లో మూత్ర విసర్జనకు దిగారు. బస్సు ఎక్కే క్రమంలో ఒక్కసారి కుప్పకూలారు. తోటి ప్రయాణికులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. సిపిఆర్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్