వరిదాన్యం కొనుగోల కేంద్రాన్ని ప్రారంభించినా సోసైటి చైర్మెన్

565చూసినవారు
వరిదాన్యం కొనుగోల కేంద్రాన్ని ప్రారంభించినా సోసైటి చైర్మెన్
సిరికొండ మండలంలోని వివిధ గ్రామలలొ వరి దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన సొసైటీ చైర్మెన్ మైలారం గంగారెడ్డి. మాట్లాడుతూ రైతులు సొసైటీ వారికి సహకరించాలి ఎవరూ ముందుగా‌ తెచ్చిన తీసుకోరు సీరియల్ ప్రకారం దాన్యం తూకం వేస్తారు సమన్వయం పాటించాలి డైరెక్టర్ కూడ ఓపికతో రైతు తొ మాట్లాడుతూ తెలియపరస్తు వుండాలి శుక్రవారం న్యావనంది, చిన్నవాల్గొట్, కొండుర్ ప్రారంబించరు కార్యక్రమంలో సర్పంచ్ లు డైరెక్టర్లు వివిధ గ్రామల ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్