లలిత కుటుంబానికి న్యాయం చేయాలి - ఏఐటీయూసీ

82చూసినవారు
లలిత కుటుంబానికి న్యాయం చేయాలి - ఏఐటీయూసీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ నగర పాలక సంస్థలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికురాలు లలిత గురువారం తన విధి నిర్వహణలో ట్రాక్టర్ పై వస్తున్న లలిత ప్రమాదవశాత్తు మరణించడంతో లలిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఏఐటీయూసీ కార్యనిర్వాక అధ్యక్షులు పి. సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పి. నర్సింగరావు, సందీప్, లలిత కుటుంబీకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్