నిజామాబాదులో రాజీవ్ గాంధీకి ఘన నివాళులు

73చూసినవారు
నిజామాబాదులో రాజీవ్ గాంధీకి ఘన నివాళులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లిన మహానాయకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, అంతిరెడ్డి రాజారెడ్డి, సంతోష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్