గోదావరిఖని ట్రాన్స్ కో శాఖలో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బెస్ట్ లైన్మెన్ అవార్డును అందజేశారు. శనివారం ఖని కార్యాలయంలో శ్రీనివాస్ ను ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగులు అభినందించారు.