ప్రజలు ఒంటరిగా తిరగొద్దు: పోలీసులు

80చూసినవారు
ప్రజలు ఒంటరిగా తిరగొద్దు: పోలీసులు
ప్రహరీ గోడపై ఏర్పాటు చేసిన సోలార్ వైర్లను కట్ చేసి దొంగలు లోపలికి చొరబడుతున్నారని పోలీసులు చెప్పారు. ఐదు ఇండ్లలో చోరీకి యత్నించారని, ఇంట్లోని నగదు, బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారని వివరించారు. విచారణలో భాగంగా మధ్యప్రదేశ్‌కు చెందిన ‘థార్’ అనే భయానక దొంగల ముఠా అని తేల్చారు. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ పూర్ మెట్, ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కాలనీల ప్రజలు రాత్రిళ్లు ఒంటరిగా తిరగొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్