ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

65650చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు స్పెషల్ పీపీని రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. ఇందుకు గాను ఇద్దరు సీనియర్ న్యాయవాదుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. హై ప్రోఫైల్ కేసు కావడంతో ప్రత్యేక పీపీ కోసం కసరత్తు చేస్తోంది. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్