ఫోన్ ట్యాపింగ్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు

85చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు
ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపెట్టారు. 'అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేశాను. ప్రజాప్రతినిధులు, అధికారులు, రియల్ వ్యాపారులు, మీడియా వాళ్ల ఫోన్ ట్యాపింగ్ చేశాను. భారీగా ఫైల్స్, హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేశాను' అని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్