ఉన్నత విద్యకు అండగా 'పీఎం యశస్వి'.. ఎవరు అర్హులంటే?

74చూసినవారు
ఉన్నత విద్యకు అండగా 'పీఎం యశస్వి'.. ఎవరు అర్హులంటే?
డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు కేంద్రప్రభుత్వం 'పీఎం యశస్వి' పథకం కింద ఉపకారవేతనాలను ఇస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల్లోపు ఉండాలి. ఒక కుటుంబంలో ఇద్దరికి మించి లభించదు. స్లాట్ కంటే ఎక్కువగా విద్యార్థులు ఉంటే ప్రతిభ ఆధారం ఎంపిక చేస్తారు. ఈ ఉపకారవేతనాల్లో 30 శాతం బాలికలకు ఇస్తారు. కమర్షియల్‌ పైలెట్‌ ట్రైనింగ్‌ కోర్సు కింద ఏడాది రూ.3.72 లక్షలు వస్తాయి.

సంబంధిత పోస్ట్