కేసీఆర్‌కు పోచారం వెన్నుపోటు పొడిచారు: ప్రశాంత్‌రెడ్డి

57చూసినవారు
కేసీఆర్‌కు పోచారం వెన్నుపోటు పొడిచారు: ప్రశాంత్‌రెడ్డి
TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మారారని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పార్టీలో పోచారంకు అధిక ప్రాధాన్యతను కేసీఆర్ ఇచ్చారన్నారు. ప్రాణం పోయేవరకు కేసీఆర్ వెంటే ఉంటానని చెప్పి పార్టీ మారడం బాధాకరమన్నారు. అధికారం, పదవులు లేకుంటే బతకలేమా.. ఈ వయస్సులో పార్టీ మారడం భావ్యమా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్