ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ ఇదే (వీడియో)

65చూసినవారు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 'జన్ సురాజ్ పార్టీ'ని లాంచ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా బిహార్ లోని పాట్నాలో బుధవారం అధికారికంగా ప్రకటించారు. అయితే పార్టీకి తాను నాయకత్వం వహించబోనని తెలిపారు. దళితవర్గానికి చెందిన వ్యక్తి తన పార్టీ ప్రెసిడెంట్ అవుతారని చెప్పారు. 2025లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్