వాళ్ల పేర్లు చెప్పాలని కవితపై ఒత్తిడి: RSP

75చూసినవారు
వాళ్ల పేర్లు చెప్పాలని కవితపై ఒత్తిడి: RSP
BJPకి మద్దతివ్వని నాయకుల పేర్లు చెప్పాలని MLC కవితపై ఈడీ, సీబీఐ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని BRS నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైలులో ఉన్న ఆమెను ఇవాళములాఖత్ ద్వారా కలిశారు. ఈ సందర్భంగా RSP మాట్లాడుతూ.. తమకు లొంగని రాజకీయ నాయకుల పేర్లను కవిత ద్వారా చెప్పించి వారిపై కేసులు పెట్టాలని చూస్తున్నారని.. ఈ చర్య అక్రమం, అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్