ముగిసిన ప్రధాని మోదీ ప్రచారం

59చూసినవారు
ముగిసిన ప్రధాని మోదీ ప్రచారం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గతకొన్ని రోజులుగా ప్రధాని మోదీ చేస్తున్న ప్రచారానికి నేడు తెరపడింది. ఆఖరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ లోని హోషియార్పుర్ లో పర్యటించిన మోదీ అక్కడ చివరి ప్రసంగం చేశారు. ఈ నిర్విరామ ప్రచారం నుంచి సేదతీరేందుకు మోదీ కన్యాకుమారిలోని ధ్యానమండపంలో జూన్ 1 వరకు ధ్యానం చేయనున్నారు. కాగా 200కుపైగా ప్రచార సభల్లో పాల్గొన్న మోదీ, 80 ఇంటర్వ్యూలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్