పోలీస్ కస్టడీలో ఉన్న రాధా కిషన్ రావు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. హై బీపీ పెరగడంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వైద్యులను పిలిపించి రాధా కిషన్ రావుకు పోలీసులు పరీక్షలు చేపిస్తున్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.