భారత ఒలింపిక్స్ సంఘం సీఈఓగా రఘురామ్

51చూసినవారు
భారత ఒలింపిక్స్ సంఘం సీఈఓగా రఘురామ్
భారత ఒలింపిక్స్ సంఘం సీఈఓగా రఘురామ్ అయ్యర్ నియమితులయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పలు ఫ్రాంచైజీలకు సీఈఓగా రఘురామ్ గతంలో పని చేశారు. నామినేషన్ కమిటీ కూడా రఘురామ్ వైపే మొగ్గు చూపింది. దాంతో ఆయనను భారత ఒలింపిక్స్ సంఘం సీఈఓగా ప్రకటించింది.

సంబంధిత పోస్ట్