సీఎం రేవంత్ తో రఘువీరారెడ్డి భేటీ

3663చూసినవారు
సీఎం రేవంత్ తో రఘువీరారెడ్డి భేటీ
నేడు సీఎం రేవంత్ రెడ్డితో సీడబ్ల్యూసీ సభ్యుడు, ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్