కంగనా రనౌత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందన (Video)

64చూసినవారు
కంగనా రనౌత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘ప్రభుత్వ పాలసీలను ఎవరు నిర్ణయిస్తున్నారు? బీజేపీ ఎంపీనా? లేదా ప్రధాని మోదీనా?’ అని ట్వీట్ చేశారు. 700 మందికిపైగా రైతులను ముఖ్యంగా హర్యానా, పంజాబ్‌కు చెందిన కర్షకులు బలిదానం చేసినా.. బీజేపీ నేతలు సంతృప్తిచెందలేదని విమర్శించారు. బీజేపీ కుట్రలను ఇండియా బ్లాక్ అనుమతించదని వ్యాఖ్యానించారు. ప్రధాని మళ్లీ రైతులకు క్షమాపణ చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్