ప్రచార వాహనాలు ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే

58చూసినవారు
ప్రచార వాహనాలు ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే
పార్లమెంట్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య శనివారం ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభించినట్లు తెలియజేశారు. కుమ్మర గేటు వద్ద బంగారు మైసమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్