చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిని నిలదీసిన నేతలు

69చూసినవారు
చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారంలో శుక్రవారం స్థానికుల నుంచి సొంత పార్టీ నాయకులే రంజిత్ రెడ్డిని నిలదీశారు. తమ మండలానికి ( బషీరాబాద్) ఏం చేశావు. మాట్లాడడానికి వస్తే కూడా అవకాశం ఇవ్వలేవు. అంటూ డౌన్ డౌన్ రంజిత్ రెడ్డి అంటూ స్థానిక నాయకులు రంజిత్ రెడ్డిని నిలదీశారు. సొంత కార్యకర్తలే నిలదీయడంతో దిక్కు తోచని స్థితిలో మౌనంగా సభ ప్రాంగణము నుండి వెళ్లిపోయినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్