కాంగ్రెస్ లోకి భారీ వలసలు

78చూసినవారు
కాంగ్రెస్ లోకి భారీ వలసలు
చేవెళ్ల నియోజకవర్గం గోపులారం యాదమ్మ, పోచయ్య, ఆలూరు గ్రామం ఎంపీటీసీలు వాళ్ల అనుచరులతో శనివారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పామేనా భీమ్ భారత్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. చేరిన వారికి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్