మాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిద్దాం: రాజు

62చూసినవారు
మాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిద్దాం: రాజు
చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ చౌరస్తాలో మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగిద్దాం అన్నారు.

సంబంధిత పోస్ట్