ప్రగతిభవన్ తెలంగాణ ప్రజల ఆత్మగౌర ప్రతీక - అందులో ఇద్దరు ద్రోహులు భేటీ" అవుతున్నారు అని నమస్తే తెలంగాణ దినపత్రికలో వ్యాసం రాసిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. నల్లమల్ల ఫారెస్ట్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో టూరిజం కార్యకలాపాల అభివృద్ధికి పర్యటనలో భాగంగా శనివారం అచ్చంపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.