డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలన

85చూసినవారు
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలన
జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను కలెక్టర్ శశాంక పరిశీలించారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతా పరమైన అంశాలను పరిశీలన చేశారు. ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా ఎన్నికల నిర్వహణ సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎఈఆర్ఓ రజినీకాంత్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్