హిందూ వాహిని ఆధ్వర్యంలో పచ్చడి పంపిణీ

85చూసినవారు
హిందూ వాహిని ఆధ్వర్యంలో పచ్చడి పంపిణీ
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం షాద్ నగర్ హిందూ యువ వాహిని ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది పర్వదినాన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెట్ల వెంకటేష్, హిందూ వాహిని అధ్యక్షుడు గుడల రమేష్ ఘట్టోజి విజయ్, వాన్నడ శివ, రాఘవేందర్, ఆకాష్, అక్షయ్, అజయ్ వంశీ వెంకటేష్ గారు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్