సిపిఎం నేతల మీడియా సమావేశం

58చూసినవారు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో సీపీఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్, జాన్ వెస్లీ బుధవారం మీడియా సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి పార్లమెంట్ పరిధిలో మందు, డబ్బులు ఏరై పారుతుంది. పోలీసులు పూర్తి వైఫల్యం అయినది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎన్నికల కమిషన్ నిఘా పెంచాలిసిన అవసరం ఉందని, గ్రామీణ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చెయ్యాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్