ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జలమండలి ఎండీ

79చూసినవారు
ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జలమండలి ఎండీ
ప్రభుత్వం జీవో ఇచ్చిన 17 రోజుల తర్వాత మంగళవారం నుంచి వినియోగదారుల ఫోన్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌లను చేర్చారు. పెండింగ్‌ బిల్లులను చెల్లించి ఆలస్య రుసుముతో పాటు వడ్డీపై రాయితీ పొందాలని జల మండలి ఎండీ అశోక్‌ రెడ్డి ఈ సందర్భంగా బకాయిదారులకు విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలికంగా బిల్లులు చెల్లించని వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకం ఈ నెల 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్