పార్లమెంటు ఎన్నికల నేపద్యం మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో రేపు(ఆదివారం )సాయంత్రం 6 గంటలకు జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శనివారం టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ కోరారు.