పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలి: కార్పొరేటర్

59చూసినవారు
పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలి: కార్పొరేటర్
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాకర్స్, పరిసర కాలనీ వాసులు క్లీన్ అండ్ గ్రీన్ నాలుగు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు గురువారం మన్సూరాబాద్ పెద్ద చెరువులో ప్లాస్టిక్ వ్యర్ధాలు, మద్యం సీసాలు తొలగించడం జరిగిందని కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలతో జరిగే అనర్ధాలు, నీటిని వృధా చేస్తే ఎదుర్కొనే పరిణామాలు, వృక్షాల వల్ల మనం పొందే లాభాలు మొదలగు వాటి గురించి అవగాహన చేశామన్నారు.

సంబంధిత పోస్ట్