మహాత్మ శ్రీ జ్యోతిరావు పూలేకి ఘన నివాళ్లు

52చూసినవారు
మహాత్మ శ్రీ జ్యోతిరావు పూలేకి ఘన నివాళ్లు
మహాత్మ శ్రీ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం ఎల్.బి నగర్ లో వారి విగ్రహానికి ఎల్. బి. నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్