చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని సరూర్ నగర్ డివిజన్ కు చెందిన ఆ పార్టీ నాయకులు బేర బాలకిషన్, ఆకుల అరవింద్ కుమార్ కలిశారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించినట్లు తెలిపారు. సరూర్ నగర్, ఆర్కేపురం డివిజన్ల నుంచి భారీ మెజార్టీయే లక్ష్యంగా పనిచేస్తామని వారు ప్రకటించారు.