కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి

64చూసినవారు
కాసాని జ్ఞానేశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి
చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సరూర్ నగర్ డివిజన్ లో శనివారం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో జ్ఞానేశ్వర్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ గళం వినపడాలంటే బీఆర్ఎస్ అధిక స్థానాలలో గెలుపొందేల కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్