నేడు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం

564చూసినవారు
నేడు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
బీఆర్ఎస్ పార్టీ కుందుకూరు మండల కార్యకర్తల సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు పార్టీ మండల అధ్యక్షుడు మన్నే జయేందరముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్. సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డి. చంద్రశేఖర్ గురువారం మాట్లాడారు. ఉదయం 10 గంటలకు పెద్దమ్మ తల్లి దేవాలయం వెనక ఉన్న ఫంక్షన్ హల్ లో సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీనికి ఎమ్మెల్యే సబితారెడ్డి హాజరవుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్