జర్నలిస్టు కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

57చూసినవారు
జర్నలిస్టు కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
మహేశ్వరం నియోజకవర్గం, మీర్ పేట్ కార్పొరేషన్ జిల్లెలగూడలో నివాసముండే జర్నలిస్ట్ మహేశ్ తండ్రి సోమయ్య ఇటీవల అనారో గ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సోమవారం మహేశ్ కుటుంబ సభ్యులను కలిశారు. తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అనంతరం బాధిత కుటుంబానికి 10 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి మనోధైర్యాన్ని ఇచ్చారు.

సంబంధిత పోస్ట్