మున్సిపల్ కార్పొరేషన్ లో వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు

54చూసినవారు
మున్సిపల్ కార్పొరేషన్ లో  వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బాలాపూర్ రోడ్ చౌరస్తాలో కేక్ కట్ చేసి, పండ్లు పంపిణి చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చేన్న లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్