రైలు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

66చూసినవారు
రైలు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
గుండ్ల పోచంపల్లి రైల్వే స్టేషన్ లో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కామారెడ్డి వైపు వెళ్తున్న కదులుతున్న రైలును ఎక్కబోయి గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి రెండు కాళ్ళు విరిగి గాయాలపాలయ్యాడు. స్థానికులు 108 కి సమాచారం అందించడంతో అతని చికిత్స నిమిత్తం సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్