అక్రమ నిర్మాణాల కూల్చివేత

572చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మణికొండ స్మశాన వాటికలో సర్వే నంబర్ 199 లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం స్థానిక ఎమ్మార్వో అట్టి అక్రమ నిర్మాణంను కూల్చి వేసినట్లు తెలిపారు. ఇకపై ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేసినచో వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్