ఇఫ్తార్ విందుకు హాజరైన నేతలు

69చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివరాం పల్లి ఎస్ఎంసి కన్వెన్షన్ లో ఆదివారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చేవెళ్లే ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఆసావద్దీన్ ఓవైసీ, హైదరాబాద్ ఎంపీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మైనారిటీ బోర్డు చైర్మన్ పైముద్దీన్, వర్క్ బోర్డ్ చైర్మన్ లతోపాటు వాళ్లు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్