మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

56చూసినవారు
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ సాయిబాబా నగర్ అంగన్వాడీ ఆవరణలో నవ యువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమం కు సామాజిక సంఘ సేవకుడు సంతోష్ గౌడ్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రధమ ఆశాజ్యోతి అయిన మహనీయుడు జ్యోతిభాపూలే అని వక్తలు కొనియాడారు.

సంబంధిత పోస్ట్