ఉచిత వైద్యశిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

82చూసినవారు
ఉచిత వైద్యశిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి, ప్రకాష్డ్ అన్నారు. సోమవారం కాటేదాన్ బద్రివి శాల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు వైద్యులు ఉచితంగా వైద్య సేవలు అందించారు. పేదల కోసం ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్