రేపు నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ

983చూసినవారు
రేపు నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ
బుద్వేల్ టీచర్స్ కాలనీ కట్ట మైసమ్మ ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీన సోమవారం ఉదయం 11. 15 గంటలకు శ్రీ నాగేంద్ర స్వామి దివ్య ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు ఆదివారం తెలిపారు. ఉదయం 6. 30 నుంచే పలు పూజా కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్