భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు

77చూసినవారు
భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు
నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో రైల్వే స్టేషన్ బుద్వేల్ లో గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ గౌడ్, కుమార్ యాదవ్ కొంపల్లి జగదీష్, రాజు నేత, శశి సాయి యాదవ్ చిరంజీవి గౌడ్ ప్రభాకర్ కరుణాకర్ గౌడ్ కిషోర్ సంతోష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్