రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో గల రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగీ, గండిపేట్, హిమాయత్ సాగర్ పుప్పాల్ గూడ, మణికొండ ప్రాంతాలలో శనివారం ఉదయం నుండి ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు ప్రజలు తెలియజేశారు. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. కూల్ కూల్ వెదర్ తో చిల్ అవుతున్న నగర వాసులు అని పేర్కొన్నారు.