ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి

75చూసినవారు
సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారిని మాజీ మంత్రి, ఎమ్మేల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రానున్న 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.

సంబంధిత పోస్ట్