డీసీపీ వినీత్ మీడియ సమావేశం

71చూసినవారు
మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియ సమావేశం నిర్వహించారు. డిసిపి మాట్లాడుతూ. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100, 101 సర్వే నంబర్ లో 415 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వ భుమి ఆక్రమించేందుకు కబ్జాదారులు చూస్తున్నారు. సామాన్య ప్రజలను రెచ్చగొట్టి తెర వెనుక ఉండి నడిపించిన వారిని గుర్తించే పనిలో ఉన్నాం. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్