మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

59చూసినవారు
శేర్లింగంపల్లి నియోజకవర్గం టీజీపీఎస్సీ నిర్వహించిన 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ లో ఉద్యోగాలు సాధించి ఆర్ అండ్ బీ శాఖకు కేటాయించబడిన 156 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లలకు గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పదేండ్లు విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం అని అన్నారు.

సంబంధిత పోస్ట్