పంచాంగ శ్రావణానికి హాజరైన ఎమ్మెల్యేలు

52చూసినవారు
పంచాంగ శ్రావణానికి హాజరైన ఎమ్మెల్యేలు
ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరవగా ఆయనతోపాటు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సంగారెడ్డి మాజీఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి తదితరులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్