షాద్‌నగర్ ఎమ్మెల్యేకు వేద పండితుల ఆశీస్సులు

57చూసినవారు
ఉగాది పండుగ పర్వదినారు పురస్కరించుకొని మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరక్ నగర్ మండల పరిధిలోగల జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ఆలయ వేద పండితులు ఆశీస్సులు అందించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్