ఈద్గా వద్ద ముస్లింలకు నేతల శుభాకాంక్షలు

85చూసినవారు
ఈద్గా వద్ద ముస్లింలకు నేతల శుభాకాంక్షలు
షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ఈద్గా వద్ద జరిగిన రంజాన్ ఈదుల్ ఫితర్ ప్రార్ధనలను పురస్కరించుకొని గురువారం వేలాదిమంది ముస్లిం సోదరులు ప్రార్థనలకు హాజరయ్యారు. నమాజ్ అనంతరం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి, భీష్వ కిష్టయ్య, మాది జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి శుభాకాంక్షలు, తదితరులు తెలుపుకున్నారు.

సంబంధిత పోస్ట్