కాంగ్రెస్ కార్యకర్తల సమీక్ష సమావేశం

77చూసినవారు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్: 13న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శనివారం స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించింది. మహబూబ్నగర్ పార్లమెంట్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ. ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వంశి చంద్ రెడ్డి గెలుస్తారని తెలిపారు. ఈనెల 29 నుండి గడపగడపకు కాంగ్రెస్ అమలుచేసే 6 గ్యారెంటీ పథకాలు వివరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్