రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మజీద్ మామిడి పల్లిలో ఛీ కుర్తీ సుదర్శన్ & వాలిబాల్ అసోసియేషన్ గ్రామ యువకుల ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన 4వ జిల్లా స్థాయి వాలిబాల్ టోర్నమెంట్ కార్యక్రమమానికి పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరై ప్రారంభించడం జరిగింది. క్రీడాకారులను పరిచయం చేసుకొని యువత దేశానికి వెన్నుముక అని అన్నారు.